32.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం(Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి జీవితఖైదీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నాలుగేళ్లు విచారణ తర్వాత పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష ఖరారు చేసింది. కాగా 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి(Rakesh Reddy), విశాల్‌, శ్రీనివాస్‌, రౌడీషీటర్‌ నగేష్‌ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Read Also: బ్యాంకులో ఓ డాలర్ దొంగతనం.. పోలీసులకు పట్టించాలని సిబ్బందికి వార్నింగ్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్