ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు నోటీసులు ఇచ్చారు. నేడు అనగా గురువారం ఢిల్లీలోని సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కవిత ఈరోజు విచారణకు హాజరు కాలేలని.. విచారణకు 15 న హాజరు అవుతానని లేఖలో పంపింది. ఈ లేఖపై సీబీఐ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు కవిత. దీనిపై కవిత మాట్లాడుతూ.. ముందస్తు షెడ్యూల్ కారణంగా 9న హాజరు కాలేను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీస్కు రమ్మంటున్నారు. ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు? రాజకీయ కక్షలో భాగంగానే నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు అని అన్నారు.
Read Also: స్వచ్ఛ సర్వేక్షణ్ లో 6 ర్యాంకుల్లో 4 మనవే: కేటీఆర్
Follow us on: Youtube Instagram