32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు?: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు నోటీసులు ఇచ్చారు. నేడు అనగా గురువారం ఢిల్లీలోని సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కవిత ఈరోజు విచారణకు హాజరు కాలేలని.. విచారణకు 15 న హాజరు అవుతానని లేఖలో పంపింది. ఈ లేఖపై సీబీఐ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు కవిత. దీనిపై కవిత మాట్లాడుతూ.. ముందస్తు షెడ్యూల్ కారణంగా 9న హాజరు కాలేను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ ఆఫీస్‌కు రమ్మంటున్నారు. ఇంత హడావిడిగా విచారణ చేయడం ఎందుకు? రాజకీయ కక్షలో భాగంగానే నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు అని అన్నారు.

Read Also: స్వచ్ఛ సర్వేక్షణ్ లో 6 ర్యాంకుల్లో 4 మనవే: కేటీఆర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్