33.2 C
Hyderabad
Monday, June 5, 2023

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె ప్రగతిభవన్ చేరుకుని కేసీఆర్ ని కలిశారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఉన్నారు. రెండు రోజులు పాటు ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు కవిత వివరించినట్లు సమాచారం. కాగా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారణ చేసింది. మార్చి 11న మొదటి సారి విచారణ చేయగా.. మార్చి 20,21వ తేదిల్లో వరుసగా రెండు సార్లు విచారించారు. మరోసారి కూడా కవితను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్