39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

బిల్లు ఆమోదం పొందకుంటే.. దీక్ష విరమించేది లేదు: కవిత

MLC Kavitha |చట్టసభల్లో మూడోవంతు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఈరోజు ధర్నా చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలంటే 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని అన్నారు. 1996లో మహిళాబిల్లు ఆమోదం కోసం అనేక పార్టీల మహిళ నేతలతో ప్రయత్నాలు జరిగాయి కానీ, ఇప్పటివరకు అది అమలు కాలేదు. ఇప్పటికీ అమలుకాకుంటే.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేవరకు చేపట్టిన ప్రయత్నాలు విరమించే ప్రసక్తి లేదని అన్నారు.

చట్టసభల్లో మహిళలకు సాధికారత కల్పించాలని డిమాండ్ చేయడం సాధ్యం కాదు, ప్రత్యేకించి ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు. ఈ నిరసనకు తమ మద్దతును అందించినందుకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు అని కవిత తెలిపారు. అలాగే మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని విశ్వసించే దేశం భారతదేశమని.. సమాజంలోని ప్రతి జీవి యొక్క ఉద్ధరణ ప్రక్రియకు కట్టుబడి ఉన్న దేశం మనదని అన్నారు. ఈ ఉద్యమానికి మీ మద్దతును అందించినందుకు RJD నేత శ్యామ్ రజక్ కు కవిత ధన్యవాదాలు తెలిపారు.

Read Also: పురుషులు, పురుషులు కలిస్తే పిల్లలు పుట్టేస్తారా?
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

దెందులూరు ఎమ్మెల్యే గెలుపు సులువేనా ?

     తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండే నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లా దెందులూరు ఒకటి. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. ఇక్కడ్నుంచి పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్