40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

ధాన్యం అమ్ముకోవడానికి రైతుల తిప్పలు… 20 రోజులైనా కొనట్లేదని ఆవేదన

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ధాన్యం అమ్ముకోవడానికి రైతుల తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైనా వరి ధాన్యం కొనట్లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ధాన్యం కొనట్లేదని అడిగితే లారీలు రావట్లేదని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఎవరు లారీలు తెచ్చుకుంటారో వాళ్ళ ధాన్యం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని అన్నారు. వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

 

Latest Articles

పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం – బీజేపీపై కాంగ్రెస్ చార్జ్‌ షీట్‌

   పదేళ్లలో బీజేపీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలనపై కాంగ్రెస్ చార్జిషీటు విడుదల చేసింది. రెండు కోట్ల మందికి ఏటా ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్