32.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

CS Santhi Kumari | రెరా చైర్మన్ గా సీఎస్ శాంతికుమారి నియామకం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Santhi Kumari)కి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పగించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఇటీవల సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు.

Read Also: సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్

Follow us on:  Youtube  Instagram

Latest Articles

రసవత్తరంగా మారిన కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం

     కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కామారెడ్డి మున్సిపల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్​పర్సన్ భవితవ్యం ఆధారప డిఉంది. అవిశ్వాసం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్