37.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

దారుణం.. పిడుగుపాటుకు తండ్రీ కొడుకులు మృతి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పిడుగుపాటుకు గురై తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన విరాల ప్రకారం.. వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య (55), అతని కుమారుడు రమేశ్‌ (25) బిజినపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఓ రైతు వద్ద వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఆదివారం వరి పంటను కోయిస్తున్న సందర్భంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఇదే సమయంలో వీరు ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

అల్లా హే అల్లా పాటను కథగా మార్చి తీస్తున్న సినిమా ఇది: చిన్నికృష్ణ

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్