Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

రూటు మార్చిన పూరి జగన్నాథ్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన...

ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...

తెలంగాణ

మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ భవన నిర్మాణానికి బ్రేక్‌

మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ భవన నిర్మాణానికి బ్రేక్‌ పడింది. భవన నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో 5 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పిటిషన్లపై విచారించిన...

ఎంటర్టైన్మెంట్

రూటు మార్చిన పూరి జగన్నాథ్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన...

పవర్ స్టార్.. ఇక సినిమాలు చేయరా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు కానీ.. ఇంత వరుకు పట్టాలెక్కలేదు. అలాగే ఓజీ సీక్వెల్ ఉందని హింట్...

టాక్సిక్‌ రీ షూట్‌ నిజమేనా?

కన్నడ స్టార్ యష్‌ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌.. మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రంలోని కొంత భాగంతో యష్‌ సంతృప్తిగా లేరని.....

బాలయ్య బర్త్ డే.. ప్లాన్ అదిరింది..

నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలు.. ఇంకో వైపు ఓటీటీలో.. అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో.. ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్...

వారణాసి అదిరిపోయే అప్ డేట్..?

వారణాసి.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న ఏమో.. ఎలాంటి అప్...

జాన్వీకి.. కోపం వచ్చిందా..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే.. దేవర సినిమా సక్సెస్ అయ్యింది కానీ.. ఆశించిన స్థాయిలో జాన్వీకి పేరు...

జాతీయం

ఎలాంటి అవాంతరాలు లేకుండా నీట్‌ రీ ఎగ్జామ్‌ను నిర్వహిస్తాం- ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షకు సంబంధించిన...

అంతర్జాతీయం

భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే

24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్‌ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ...

క్రైమ్

పీవోకేలో అల్లర్లు.. 30 మంది మృతి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులపైకి పాక్ మిలిటరీ దళాలు జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీని పాక్‌ ప్రభుత్వం...

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌ ఇంట్లో 200 కోట్ల నగదు, ఆస్తులు గుర్తింపు

హైదరాబాద్ మాదాపూర్ లోని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో మియాపూర్‌ సహా 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు...

రేపు విశాఖకు వైఎస్ జగన్… ప్రమాద బాధితులకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితులను బుదవారం మాజీసీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరనున్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి...

ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్‌ కళ్యాణ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను...

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒకే రోజు రెండు ప్రమాదాలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరగంట ముందు SMS-2Aలోనూ...

వ్యాపారవేత్త ఇంట్లో కేజీ బంగారం మాయం.. నేపాలీ పనిమనుషులపై అనుమానం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు అపహరించినట్టు సమాచారం. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన...

స్పోర్ట్స్

ట్రై నేషన్‌ ఏ సిరీస్ 2026: వైభవ్ సూర్యవంశీ వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ

శ్రీలంక 'ఎ' జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (14) , ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుటవడంతో, భారత్ 'ఎ' జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యవంశీ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో...

ప్రజ్ఞానందతో చెస్ ఆడిన విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ .. గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానందతో ఫ్రెండ్లీ చెస్‌ గేమ్‌ ఆడారు. తమిళనాడు సెక్రటేరియట్‌లో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. అనంతరం ప్రజ్ఞానందకు రూ.50 లక్షల చెక్‌ అందజేశారు....

భారత టీ20 జట్టులోకి వైభవ్‌ సూర్యవంశీ.. సచిన్‌ రికార్డ్‌ బ్రేక్‌

15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...

ప్రజ్ఞానంద చరిత్రాత్మక ఘనత.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్‌ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ భారత చెస్‌ స్టార్‌ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి...

నేడు ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ పోరు.. RCB VS GT

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్‌...

తగ్గిన గోల్డ్‌ ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌రేట్‌ 950...

దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?

ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్‌ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...

MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు

మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

Feature Stories

RELATED NEWS