38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

Chennai |ఫ్రిడ్జ్‌ పేలడంతో ఇద్దరు మృతి

Chennai |తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని నల్లూరులో దారుణం జరిగింది. ఫ్రిడ్జ్‌ పేలి ఒక పోలీస్‌ అధికారి, మహిళ మృతి చెందారు. ఈ ప్రమాదంలో చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శబరినాథ్‌, శాంతి అనే మహిళ దుర్మరణం పాలయ్యారు. ఇంట్లోని ఫ్రిడ్జ్‌ పేలడం వల్లే వీరు మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఫ్రిడ్జ్‌ పేలుడుకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: టెలిగ్రామ్‌లో డేటింగ్ పేరుతో రూ.30 లక్షల స్వాహా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రేపే లోక్‌సభ తొలిదశ పోరు

   రేపు లోక్‌సభ తొలిదశ సమరానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 21 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్