39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

Uttar Pradesh | కోడి కోసం వచ్చి.. పులి బోనులో ఇరుక్కున్నాడు

Uttar Pradesh | ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు గ్రామంలో బోను ఏర్పాటుచేశారు. పులి కోసం ఎరగా కోడిని ఆ బోనులో ఉంచారు. అయితే బోనులో ఉంచిన కోడిని చోరి చేసేందుకు ఓ వ్యక్తి బోనులో దూరాడు. అంతే ఒక్కసారిగా బోను డోర్ మూసుకుపోయింది. దీంతో చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ బోనులో ఉండిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోను డోర్ తెరిచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 Read Also: గుండెపోటుతో వధువు మృతి.. తర్వాత ఏం జరిగిదంటే?

Latest Articles

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల … ఈసారి గెలుపు గట్టు ఎక్కేనా ?

    ప్రజాప్రతినిధి.. అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్