38.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

తమిళనాడులో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లాలోని బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి సమీపంలో ఉన్న నాలుగు పూరిళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: పెరుగుతున్న కరోనా కేసులు.. కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష
Follow us on:   Youtube   Instagram

Latest Articles

గుంటూరు వెస్ట్ లో రజనీ హల్ చల్

 ఆ జిల్లాల్లో ఆ మంత్రి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయం కోసం వ్యూహత్మకంగా ఎత్తులు వేస్తు న్నారు. తన గెలుపు గమ్యం చేరేందుకు అడ్డుగా ఉన్న నేతలకు చెక్ పెట్టేస్తున్నారు. పార్టీ అగ్రనేతల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్