34.2 C
Hyderabad
Monday, May 29, 2023

లోయలో పడిన అయ్యప్ప భక్తుల బస్సు.. 62 మందికి గాయాలు

Shabarimala Accedent | ప్రమాదవశాత్తు అయ్యప్ప భక్తుల బస్సు లోయలో పడిన ఘటన నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్‌ వద్ద జరిగింది. శబరి మల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ఈరోజు మధ్యాహ్నం 1.30 గంట సమయంలో లోయలోకి జారిపడింది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 64 మంది భక్తులు, 9 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో 62 మందికి గాయాలు కాగా.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Latest Articles

ఈసారి కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష..

స్వతంత్ర వెబ్ డెస్క్: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్