29.7 C
Hyderabad
Wednesday, April 17, 2024
spot_img

లోయలో పడిన అయ్యప్ప భక్తుల బస్సు.. 62 మందికి గాయాలు

Shabarimala Accedent | ప్రమాదవశాత్తు అయ్యప్ప భక్తుల బస్సు లోయలో పడిన ఘటన నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్‌ వద్ద జరిగింది. శబరి మల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ఈరోజు మధ్యాహ్నం 1.30 గంట సమయంలో లోయలోకి జారిపడింది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 64 మంది భక్తులు, 9 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో 62 మందికి గాయాలు కాగా.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Latest Articles

మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

   నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్