Site icon Swatantra Tv

ప్రధాని మోదీకి కేటీఆర్ పలు ప్రశ్నలతో ట్వీట్

  ప్రధాని తెలంగాణ రాకతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. పవిత్రమైన ఈ రాష్ట్రంలో విషం చిమ్మొద్దని ట్వీట్ చేశారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లడగండంటూ ట్వీట్టర్ లో వివరించారు. ఇదే విధంగా తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా.తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పాలంటూ పలు ప్రశ్నలు మోదీకి కేటీఆర్ సంధించారు.

Exit mobile version