29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

Brazil | ఆటలో ఓడిపోయాడు.. ఏడుగురిని కాల్చేశాడు

వీడెవండి బాబు.. సైకోలకే సైకో లాగా ఉన్నాడు. ఆటలో ఓడిపోయాడని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. బ్రెజిల్ కు చెందిన ఎడ్గర్ రికార్డో.. సినోప్ నగరంలోని స్థానిక పూల్ హాల్ లో ఓ వ్యక్తితో పందెం కాసి పూల్ గేమ్ ఆడాడు. అయితే ఆ గేమ్ లో రికార్డో ఓడిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితుడు రెబిరోతో కలిసి వచ్చి మళ్లీ గేమ్ ఆడగా.. ఆ పందెంలోనూ ఓడిపోవడంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రికార్డో.. వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూల్ యజమానితో సహా ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: అమెరికా అధ్యక్ష రేసులో.. భారత సంతతి వ్యక్తి పోటీ

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్