26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

అరేబియా సముద్రంలో 2,500 కిలోల డ్రగ్స్​ స్వాధీనం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా, దేశ పశ్చిమ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్​సీబీ.. రెండు టీంలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో.. 2,500 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తో పాటు నౌకలో ఉన్న పాకిస్థాన్​కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

Latest Articles

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్వతంత్ర వెబ్ డెస్క్: మేషం ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్