34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి దేశ రాజధానికి చేరుకోనున్న చరణ్.. ఓ ఇంగ్లిష్ ఛానెల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ చరణ్ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత అమెరికా నుంచి మొదటిసారిగా భారత్ చేరుకుంటున్న చరణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Read Also: గత అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

బాన్స్‌వాడ హస్తం శిబిరంలో గ్రూపు రాజకీయాలు

  కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా సాగుతున్నాయి గ్రూపు రాజకీయాలు. దీంతో ఎవరి మాటలో వినాలో తెలియక అయోమయంతో క్యాడర్‌ ఉక్కిరిబిక్కిరవు తోంది. ఇంతకీ ఏంటా గ్రూపు రాజకీయాలు..?...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్