38.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనను టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నాక.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఫ్రిల్ 14వ తేదిన శాకుంతలం సినిమా విడుదలవుతుందని అన్నారు. త్వరలోనే హీరో రామ్ చరణ్, శంకర్ మూవీ విడుదలవుతుందని తెలిపారు. అలాగే తమిళంలో కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు.

Read Also: బిల్లు ఆమోదం పొందకుంటే.. దీక్ష విరమించేది లేదు: కవిత

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్‌

  లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాకు మీద షాక్ తగులుతోంది. సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు పార్టీని వీడుతుండగా .. తాజాగా బీఆర్ఎస్‌ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్