26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

లాభాలతో ముగింపు పలికిన స్టాక్ మార్కెట్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: వారాంతం రోజున దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 118.57 పాయింట్లు లాభపడి 62,547.11 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46.35 పాయింట్ల లాభంతో 18,534.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.30గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, టాటా స్టీల్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌, విప్రో, టీసీఎస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

Latest Articles

కర్నూలు జిల్లా ఆదోనిలో షర్మిల రోడ్‌ షో

  కర్నూలు జిల్లా ఆదోని రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు. ఈనేపథ్యంలోనే ఓ వైసీపీ యువకుడు సిద్ధం జండాలతో కేకలు వేశాడు. దీంతో షర్మిల వైసీపీ నాయకులు దేనికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్