34.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

ఫోన్ పే, పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఛార్జీలు ఉండవు

UPI Payments |ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే యాప్స్ ద్వారా యూపీఐ(UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందనే వార్తలపై ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. సాధారణ వినియోగదారలు రోజు జరిపే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. కేవలం ప్రీపెయిడ్ పేమెంట్స్​ ఇన్​స్ట్రుమెంట్స్(PPI)ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ(Interchange Charge)వసూలు చేయాలని సూచించింది. అంటే ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీలు PPI వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని NPCI వెల్లడించింది.

Read Also: ఏప్రిల్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి: సుప్రీం

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

   నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్