39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60,691కి పడిపోగా.. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17,844 వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలలో ప్రారంభమైనా.. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచబోతుందనే వార్తలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఆటో రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

Latest Articles

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల … ఈసారి గెలుపు గట్టు ఎక్కేనా ?

    ప్రజాప్రతినిధి.. అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్