39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

YS Avinash Reddy |అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి.. హైకోర్టుకు అవినాశ్ రెడ్డి

YS Avinash Reddy |మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ తనకు 160సీఆర్పీసీ నోటీసు అందించిందని.. ఆ నోటీసు ప్రకారం తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే లాయర్ సమక్షంలో విచారణ జరపాలని.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. కాగా రేపు సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించండపై ఉత్కంఠ నెలకొంది.

Read Also: చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

     తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్