34.2 C
Hyderabad
Monday, May 29, 2023

నేటి నుండి 5 రోజులపాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్: నేటి నుండి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్న ఆలయ అధికారాలు తెలియజేశారు. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆది దంపతులు బృంగివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నారు. ఉగాది వేడుకలకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.

Latest Articles

అదరగొట్టిన మామా అల్లుడి ‘బ్రో’ పోస్టర్

స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తూనే ఉన్నాడు. వరుసపెట్టి తన సినిమాల అప్టేడ్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. మేనల్లుడు సాయితేజుతో కలిసి నటిస్తున్న 'బ్రో ది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్