34.2 C
Hyderabad
Tuesday, March 19, 2024
spot_img

వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరు వద్ద బైక్ పై వెళుతున్న ముగ్గురినిఅశోక్ లేలాండ్ వెహికల్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. మృతులు కొత్తపట్నం మండలం ఈతమొక్కలకు చెందిన బిందెల కోటిరత్నం, బిందెల ప్రవీణ్ కుమార్, మేళం దిలీపు కుమార్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ పరారీ అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

 

Latest Articles

ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలి – న్యాయవాది విక్రమ్‌ చౌదరి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరగతుండగానే అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్