26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

ఆరోగ్య శ్రీ పథకంపై పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారు: విడదల రజనీ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోలేదని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజనీ. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్న ఆరోగ్య శ్రీ పథకంపై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలెవ్వరూ కూడా ఆరోగ్య శ్రీ పై అసత్యాలు నమ్మవద్దని.. ఆరోగ్యశ్రీ లో అన్ని సేవలు అందుబాటులో వున్నాయని మంత్రి వెల్లడించారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామన్నారు.

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్