33.2 C
Hyderabad
Monday, June 5, 2023

Chandrababu తూర్పుగోదావరి జిల్లా పర్యటన.. అనపర్తిలో టెన్షన్ టెన్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి(Anaparthi) వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించారు. బారికేడ్లు పెట్టి వాహనాలు వెళ్లకుండా నిలువరించారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్లు బారికేడ్లను తోసి ముందుకు వచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు((Chandrababu)) కాన్వాయ్ అనపర్తి చేరుకోకుండా.. అనపర్తికి సమీపంలో రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని అడ్డుపెట్టారు పోలీసులు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read Also:

 

Latest Articles

కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారత్ భవన్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి 'భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీ'గా నామకరణం చేశారు. కోకాపేటలో మొత్తం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్