26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

అవినాశ్ రెడ్డి అరెస్టుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ముందస్తు బెయిల్ పై ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అయితే అప్పటివరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది.

కాగా ఇప్పటికే మూడు సార్లు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకాలేదు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని కర్నూలు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేయడానికి కర్నూలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించారు.

Latest Articles

కర్నూలు జిల్లా ఆదోనిలో షర్మిల రోడ్‌ షో

  కర్నూలు జిల్లా ఆదోని రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు. ఈనేపథ్యంలోనే ఓ వైసీపీ యువకుడు సిద్ధం జండాలతో కేకలు వేశాడు. దీంతో షర్మిల వైసీపీ నాయకులు దేనికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్