34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

Nara Lokesh Padayatra | జగన్ జైలుకెళ్తే.. సీఎం సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు

Nara Lokesh Padayatra |టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) నియోజకవర్గం పుంగనూరులో యాత్ర చేస్తున్న లోకేశ్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గం కావడంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో సీఎం జగన్(Jagan) తర్వాత అంతా తానే అని పెద్దిరెడ్డి ముద్రవేసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారా.. సీఎం సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని పెద్దిరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయల అవినీతికి మంత్రి పాల్పడ్డారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని లోకేశ్  వార్నింగ్ ఇచ్చారు.

Read Also:  అంబానీ డ్రైవర్ నెల జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Follow us on:  Youtube   Instagram

Latest Articles

కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ పోరు

   కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విబేధాలు బట్టబయలయ్యాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి బీజేపీ శ్రేణులను దూరం పెడుతూ.. అవమానప రుస్తున్నారని బహిరంగగానే విమర్శలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్