32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు మృతి

ఆంధ్రప్రదేశ్: మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు (57) మృతి చెందారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైజాగ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆనందరావు.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన సంఘ సేవకునిగా కూడా పనిచేశారు. ఆనందరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్