32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తత.. టీడీపీ ఆఫీస్ పై వంశీ వర్గీయుల విధ్వంసం

Gannavaram TDP Party Office: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ ఆఫీసుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారు. ఆఫీసు ఆవరణలోని కార్లు తగలబెట్టడంతో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వంశీ వర్గీయుల తీరుపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. వంశీపై ఫిర్యాదుచేసేందుకు టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్ కు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసులే దగ్గరుండి తమ ఆఫీస్ పై దాడి చేయించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా విజయవాడ-గన్నవరం(Gannavaram) జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

Read Also:

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్