26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం.. కీలక సూత్రధారి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ జిల్లాలో ముంబై పిల్లల కిడ్నాప్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మగ పిల్లలే టార్గెట్‌గా ఓ ముఠా చేస్తున్న ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మగ పిల్లలను ఈ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో అమ్మేశారు. నలుగురు జగ్గయ్యపేటలో, ఒకరిని విస్సన్నపేటలో అమ్మేసినట్లు సమాచారం. ఈ ముఠాపై దృష్టి సారించిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఇద్దరు పిల్లలు దొరికారని.. మరో ముగ్గురు పిల్లల కోసం తనిఖీలు చేస్తున్నామని వారు తెలిపారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లా పాలెంలో మొత్తం 8 మంది పిల్లలను ఈ ముఠా కిడ్నాప్ చేసిందని.. పిల్లల అమ్మకంలో కీలక పాత్ర పోషించిన బెజవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్