29.2 C
Hyderabad
Monday, May 29, 2023

పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

Pulivendula | కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డారు భరత్ అనే వ్యక్తి. ఈ కాల్పుల్లో దిలీప్, బాషా అనే వ్యక్తులకు బుల్లెట్ల గాయాలు అయ్యాయి. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దిలీప్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. మరో వ్యక్తి బాషాను పులివెందులలోని ప్రభుత్వ ఆసుపతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్ యాదవ్ ను ఇదివరకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. కాగా, కాల్పులు జరపడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా

Follow us on:  Youtube, InstagramGoogle News

Latest Articles

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన తిరుగుబాటుదారులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్