28.2 C
Hyderabad
Monday, June 5, 2023

బ్రేకింగ్: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Andrapradesh : వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేశామని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి, కొనుగోలు చేశారని ఆరోపించారు.

Latest Articles

పామును నోటితో కొరికి చంపిన బాలుడు

స్వతంత్ర, వెబ్ డెస్క్: పామును ఓ బాలుడు నోటితో కొరికి చంపేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్‌ జిల్లాలోని మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్