28.2 C
Hyderabad
Monday, June 5, 2023

నిర్మలతో భేటీ కానున్న సీఎం జగన్.. వాటిపైనే ప్రధానంగా చర్చ?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఆర్‌డీజీ నిధులు పదివేల కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి నిర్మలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయన్నారు. వీటితో పాటుగా మరికొన్ని అంశాలపై సీఎం చర్చించనున్నారు. కాగా, సీఎం, నిర్మలా భేటీ రాష్ట్రరాజకీయాల్లో చర్చనీయాంగా మారింది.

Latest Articles

పామును నోటితో కొరికి చంపిన బాలుడు

స్వతంత్ర, వెబ్ డెస్క్: పామును ఓ బాలుడు నోటితో కొరికి చంపేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్‌ జిల్లాలోని మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్