38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుది: జోగి రమేష్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పేదలు పేదలుగానే ఉండాలని.. పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుదని మండిపడ్డారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. నయా పెత్తందార్ల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల పేదలకు భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లినప్పటికీ.. పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు. తమ హయాంలో 51 వేలకు పైగా మందికి శుక్రవారం ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నామని వివరించారు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇళ్ళు కట్టించి ఇస్తుందని అన్నారు.

Latest Articles

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం

    తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారం అందచేయనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్