34.2 C
Hyderabad
Monday, May 29, 2023

టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

ఈసారి కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష..

స్వతంత్ర వెబ్ డెస్క్: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్