36.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

టీడీపీ నేతలతో బాలకృష్ణ సమావేశం

Balakrishna |టీడీపీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితిపై వారితో సమీక్షించారు. వారి వద్ద నుండి సమాచారం తీసుకున్న బాలకృష్ణ.. అసెంబ్లీకి వెళ్లే రహదారులను పరిశీలించారు. ఈ సందర్భాంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుంది. అన్నదాతలు పోరాటం చేయాల్సి రావటం బాధ కలిగిస్తుంది.’ అని అన్నారు.

Read Also: మూడో కన్ను తెరిచానంటే ఇక అంతే.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

   నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్‌హెచ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్