39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అనేక వాదోపవాదనలు అనంతరం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలు ఎక్కువగా వినిపించేందుకు అవకాశం దక్కలేదు. సమయం లేని కారణంగా శనివారం సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది. దీంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.

Latest Articles

కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలింపు ?

      ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లను తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్ విధించడంతో మీడియాలో తీహార్ జైలు ప్రముఖంగా విన్పిస్తోంది. ఢిల్లీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్