33.2 C
Hyderabad
Monday, June 5, 2023

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అనేక వాదోపవాదనలు అనంతరం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలు ఎక్కువగా వినిపించేందుకు అవకాశం దక్కలేదు. సమయం లేని కారణంగా శనివారం సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది. దీంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.

Latest Articles

రెజ్లర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజర్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. శనివారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్