రాష్ట్రంలో నెలకొన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సీఎం జగన్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు వివరిస్తూ.. వీరి పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. సీఎంగా ఎన్నికై మూడున్నరేళ్ల దాటినా ఎందుకు ఇంకా ఈ సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు.
Read Also: ‘ప్రాజెక్ట్ K’ లో భారీ పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఎంతంటే?
Follow us on: Youtube Instagram