32.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం

AP Assembly |రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శాసన సభలో 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నేటితో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగించనున్నారు. 22న ఉగాది సెలవు కావడంతో మొత్తం 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్