39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 27,982 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.2 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Latest Articles

దెందులూరు ఎమ్మెల్యే గెలుపు సులువేనా ?

     తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండే నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లా దెందులూరు ఒకటి. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. ఇక్కడ్నుంచి పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్