29.2 C
Hyderabad
Monday, May 29, 2023

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండగావాడి దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దేవదేవుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 59,776 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

18ఏళ్ళు నిండి రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నడుస్తున్న ట్రెండ్ రీల్స్. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్