39.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల వాడి దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకోగా… 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read Also: హైదరాబాద్‌ చేరుకున్న రామ్‌చరణ్‌.. అభిమానుల భారీ ర్యాలీ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలింపు ?

      ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లను తిహార్ జైలులో జుడీషియల్ రిమాండ్ విధించడంతో మీడియాలో తీహార్ జైలు ప్రముఖంగా విన్పిస్తోంది. ఢిల్లీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్